
అనంతపురం జిల్లాలో వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రెండో విడత రైతు భరోసా యాత్ర రాయదుర్గం నియోజకవర్గంలో ఆదివారం(17-05-2015) సాగింది. వర్షాభావంతో పంటలు పండక, అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల కుటుంబాలను ఆయన పరామర్శించారు. వారి కన్నీళ్లు తుడిచి అండగా ఉంటానని భరోసానిచ్చారు.

తిమ్మలాపురం మహిళలతో మాట్లాడుతున్న వైఎస్ జగన్

డీ.హీరేహల్లో తలారి ఈరన్న కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న వైఎస్ జగన్

పూలకుర్తి గ్రామంలో బోయ రాముడు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న వైఎస్ జగన్

మల్లికేతి గ్రామంలో అభివాదం చేస్తున్న వైఎస్ జగన్

డీ.హీరేహల్ క్రాస్లో అభివాదం చేస్తున్న జగన్

దేవగిరిలో రైతు నరసింహరావు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న వైఎస్ జగన్

చిన్నారిని ముద్దాడుతున్న వైఎస్ జగన్

దేవగిరిలో ప్రజలకు అభివాదం చేస్తూ, వద్ధులను పలకరిస్తున్న వైఎస్ జగన్

ఉద్దేహాల్ సమీపంలో జగన్ను చూసేందుకు వచ్చిన మహిళలు, మహిళా కూలీలతో మాట్లాడుతున్న వైఎస్ జగన్

తిమ్మలాపురం మహిళలతో మాట్లాడుతున్న వైఎస్ జగన్

మల్లికేతి గ్రామంలో జగన్కు అభివాదం చేస్తున్న ప్రజలు, వద్ధురాలు, రైతులుతో మాట్లాడుతున్న వైఎస్ జగన్

దేవగిరిలో ప్రజలకు అభివాదం చేస్తూ, వద్ధులను, పిల్లలను పలకరిస్తున్న వైఎస్ జగన్

తిమ్మలాపురంలో వైఎస్ ఫోటోతో బాలుడు

దేవగిరి సమీపంలో పోలాలో నుంచి వచ్చిన మహిళలు, మహిళా కూలీలతో మాట్లాడుతున్న వైఎస్ జగన్

అభిమానం... ఓ చెల్లికి జగనన్న ఆటోగ్రాఫ్

జగన్కు టోపీని బహుకరించిన ముస్లీం నాయకులు

మల్లికేతి గ్రామంలో అభివాదం చేస్తున్న వైఎస్ జగన్

మహిళను అప్యాయంగా పలకరిస్తున్న వైఎస్ జగన్

పూలకుర్తిలో అభివాదం చేస్తున్న వైఎస్ జగన్

దేవగిరిలో ప్రజలకు అభివాదం చేస్తూ, వద్ధులను పలకరిస్తున్న వైఎస్ జగన్