
ఇందూరు తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి

2010లో నిర్మాత దిల్రాజు తన సొంతూరు నిజామాబాద్ జిల్లాలోని నరసింగపల్లిలో మొదట చిన్న ఆలయాన్ని నిర్మించారు.

సుమారు మూడేళ్ల క్రితం ఆ గుడిని భారీ ఎత్తున ఆయన అభివృద్ధి చేశారు

ప్రతి ఏడాది మార్చిలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి

ఆయన సతీమణి తేజస్వితో దిల్రాజు పూజలు జరిపించారు

దిల్ రాజుతో తీసుకున్న కొన్ని ఫోటోలను తేజస్వి తన సోషల్మీడియాలో షేర్ చేశారు

ప్రస్తుతం మొదటిరోజు బ్రహ్మోత్సవాలు పూర్తి అయినట్లు ఆమె చెప్పారు

ల్రాజు, తేజస్వి దంపతుల కుమారుడు అన్వీ రెడ్డితో ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి






