
టాలీవుడ్ హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ ఒకప్పుడు ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలలో నటించి అభిమానులను దక్కించుకుంది

కొత్త బంగారులోకం మూవీతో తెలుగు వారికి పరిచయమైన ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్కు కాస్త బ్రేక్ ఇచ్చింది

ఈ మధ్య ఆమెకు సినిమా ఛాన్సులు కాస్త తగ్గడంతో పలు వెబ్ సిరీస్లు, గ్లామర్కు ప్రాధాన్యం ఉన్న హిందీ సినిమాల్లో నటిస్తుంది

ప్రస్తుతం బాలీవుడ్లో మరో బోల్డ్ క్యారెక్టర్ మూవీలో ఆమె కనిపిస్తున్నడం విశేషం

సిల్వర్ స్క్రీన్ నుంచి మెల్లగా ఓటీటీలోకి వెళ్లి ఇప్పటికే కొన్ని బోల్డ్ పాత్రలు చేసింది

శ్వేతా బసు ప్రసాద్ నటించిన తాజా చిత్రం మరోటి ఇప్పుడు రానుంది

ఈ బ్యూటీ నటించిన 'ఊప్స్ అబ్ క్యా' (Oops Ab Kya) చిత్రం ఫిబ్రవరి 20న హాట్స్టార్ ఓటీటీలోకి విడుదల కానుంది

తాజాగా విడుదలైన టీజర్లో డైలాగ్స్ చాలా బోల్డ్గా ఉండటంతో నెట్టింట వైరల్ అవుతుంది

తెలుగులో ఆమె చివరి చిత్రం విజేత (2018)లో నటించింది














