మిస్టర్ బచ్చన్ ముద్దుగుమ్మ.. మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయిపోయింది.
విజయ్ దేవరకొండ సరసన కింగ్డమ్ చిత్రంలో హీరోయిన్గా నటించింది.
ఈ సినిమా జూలై 31న థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ నేపథ్యంలో కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను భాగ్యశ్రీ బోర్సే హాజరైంది.
బ్లూ డ్రెస్లో యువరాణిలా మెరిసిపోతూ అభిమానులను ఆకట్టుకుంది.


