
శునకం మనిషికి అత్యంత ఆత్మీయ నేస్తమని నిస్వార్ధంగా మనల్ని ప్రేమించే వాటిని తిరిగి ప్రేమించడం బాగోగులు చూడడం మన బాధ్యత టాలీవుడ్ సినీ గేయ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ అన్నారు

నగరంలోని బంజారా హిల్స్ రోడ్ నంబర్ 11లో ఏర్పాటు చేసిన కొత్త, అత్యాధునిక డాగీ విల్లే ని వ్యవస్థాపకురాలు అమృత వర్షిణి నల్ల తో కలిసి అయన మంగళవారం ప్రారంభించారు









