గ్లోరియస్ ఆర్ట్ | Glorious Art | Sakshi
Sakshi News home page

గ్లోరియస్ ఆర్ట్

Sep 4 2015 3:09 AM | Updated on Mar 21 2024 7:33 PM

Glorious Art1
1/10

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలతో గురువారం రవీంద్ర భారతి ఐసీఐసీ ఆర్ట్ గ్యాలరీలో ‘గ్లోరియస్’ పేరిట ప్రదర్శన ఏర్పాటు చేశారు. దీన్ని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. ప్రదర్శన ఈనెల 6వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో బాలభవన్ పూర్వ సంచాలకులు డాక్టర్ ఎంకే రాము, జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ఉపకులపతి ఆచార్య పేర్వారం పద్మావతి, సిరి ఆర్టిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వామి, భువేందర్ తదితరులు పల్గొన్నారు. - నాంపల్లి  

Glorious Art2
2/10

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలతో గురువారం రవీంద్ర భారతి ఐసీఐసీ ఆర్ట్ గ్యాలరీలో ‘గ్లోరియస్’ పేరిట ప్రదర్శన ఏర్పాటు చేశారు. దీన్ని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. ప్రదర్శన ఈనెల 6వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో బాలభవన్ పూర్వ సంచాలకులు డాక్టర్ ఎంకే రాము, జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ఉపకులపతి ఆచార్య పేర్వారం పద్మావతి, సిరి ఆర్టిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వామి, భువేందర్ తదితరులు పల్గొన్నారు. - నాంపల్లి  

Glorious Art3
3/10

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలతో గురువారం రవీంద్ర భారతి ఐసీఐసీ ఆర్ట్ గ్యాలరీలో ‘గ్లోరియస్’ పేరిట ప్రదర్శన ఏర్పాటు చేశారు. దీన్ని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. ప్రదర్శన ఈనెల 6వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో బాలభవన్ పూర్వ సంచాలకులు డాక్టర్ ఎంకే రాము, జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ఉపకులపతి ఆచార్య పేర్వారం పద్మావతి, సిరి ఆర్టిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వామి, భువేందర్ తదితరులు పల్గొన్నారు. - నాంపల్లి  

Glorious Art4
4/10

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలతో గురువారం రవీంద్ర భారతి ఐసీఐసీ ఆర్ట్ గ్యాలరీలో ‘గ్లోరియస్’ పేరిట ప్రదర్శన ఏర్పాటు చేశారు. దీన్ని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. ప్రదర్శన ఈనెల 6వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో బాలభవన్ పూర్వ సంచాలకులు డాక్టర్ ఎంకే రాము, జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ఉపకులపతి ఆచార్య పేర్వారం పద్మావతి, సిరి ఆర్టిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వామి, భువేందర్ తదితరులు పల్గొన్నారు. - నాంపల్లి  

Glorious Art5
5/10

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలతో గురువారం రవీంద్ర భారతి ఐసీఐసీ ఆర్ట్ గ్యాలరీలో ‘గ్లోరియస్’ పేరిట ప్రదర్శన ఏర్పాటు చేశారు. దీన్ని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. ప్రదర్శన ఈనెల 6వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో బాలభవన్ పూర్వ సంచాలకులు డాక్టర్ ఎంకే రాము, జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ఉపకులపతి ఆచార్య పేర్వారం పద్మావతి, సిరి ఆర్టిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వామి, భువేందర్ తదితరులు పల్గొన్నారు. - నాంపల్లి  

Glorious Art6
6/10

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలతో గురువారం రవీంద్ర భారతి ఐసీఐసీ ఆర్ట్ గ్యాలరీలో ‘గ్లోరియస్’ పేరిట ప్రదర్శన ఏర్పాటు చేశారు. దీన్ని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. ప్రదర్శన ఈనెల 6వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో బాలభవన్ పూర్వ సంచాలకులు డాక్టర్ ఎంకే రాము, జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ఉపకులపతి ఆచార్య పేర్వారం పద్మావతి, సిరి ఆర్టిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వామి, భువేందర్ తదితరులు పల్గొన్నారు. - నాంపల్లి  

Glorious Art7
7/10

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలతో గురువారం రవీంద్ర భారతి ఐసీఐసీ ఆర్ట్ గ్యాలరీలో ‘గ్లోరియస్’ పేరిట ప్రదర్శన ఏర్పాటు చేశారు. దీన్ని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. ప్రదర్శన ఈనెల 6వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో బాలభవన్ పూర్వ సంచాలకులు డాక్టర్ ఎంకే రాము, జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ఉపకులపతి ఆచార్య పేర్వారం పద్మావతి, సిరి ఆర్టిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వామి, భువేందర్ తదితరులు పల్గొన్నారు. - నాంపల్లి  

Glorious Art8
8/10

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలతో గురువారం రవీంద్ర భారతి ఐసీఐసీ ఆర్ట్ గ్యాలరీలో ‘గ్లోరియస్’ పేరిట ప్రదర్శన ఏర్పాటు చేశారు. దీన్ని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. ప్రదర్శన ఈనెల 6వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో బాలభవన్ పూర్వ సంచాలకులు డాక్టర్ ఎంకే రాము, జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ఉపకులపతి ఆచార్య పేర్వారం పద్మావతి, సిరి ఆర్టిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వామి, భువేందర్ తదితరులు పల్గొన్నారు. - నాంపల్లి  

Glorious Art9
9/10

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలతో గురువారం రవీంద్ర భారతి ఐసీఐసీ ఆర్ట్ గ్యాలరీలో ‘గ్లోరియస్’ పేరిట ప్రదర్శన ఏర్పాటు చేశారు. దీన్ని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. ప్రదర్శన ఈనెల 6వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో బాలభవన్ పూర్వ సంచాలకులు డాక్టర్ ఎంకే రాము, జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ఉపకులపతి ఆచార్య పేర్వారం పద్మావతి, సిరి ఆర్టిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వామి, భువేందర్ తదితరులు పల్గొన్నారు. - నాంపల్లి  

Glorious Art10
10/10

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలతో గురువారం రవీంద్ర భారతి ఐసీఐసీ ఆర్ట్ గ్యాలరీలో ‘గ్లోరియస్’ పేరిట ప్రదర్శన ఏర్పాటు చేశారు. దీన్ని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. ప్రదర్శన ఈనెల 6వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో బాలభవన్ పూర్వ సంచాలకులు డాక్టర్ ఎంకే రాము, జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ఉపకులపతి ఆచార్య పేర్వారం పద్మావతి, సిరి ఆర్టిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వామి, భువేందర్ తదితరులు పల్గొన్నారు. - నాంపల్లి  

Advertisement

Related Photos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement