నాటుపడవ బోల్తా: ముగ్గురి గల్లంతు | Three disappeared , boat turns in Vizag | Sakshi
Sakshi News home page

నాటుపడవ బోల్తా: ముగ్గురి గల్లంతు

Oct 1 2015 6:22 PM | Updated on Apr 3 2019 5:24 PM

విశాఖ జిల్లాలోని మంచంగిపుట్టు మండలం పాట్నాపటల్ పుట్టులో గురువారం నాటుపడవ బోల్తా పడింది.

విశాఖపట్నం: విశాఖ జిల్లాలోని మంచంగిపుట్టు మండలం పాట్నాపటల్ పుట్టులో గురువారం నాటుపడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు గల్లంతయ్యారు.

వనకఢిల్లీ సంతకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలిసింది. కాగా, గల్లంతైనవారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement