'అదశ్యమైన విమానంలో భారతీయులు లేరు' | no indians in missing AirAsia flight | Sakshi
Sakshi News home page

'అదశ్యమైన విమానంలో భారతీయులు లేరు'

Dec 28 2014 10:50 AM | Updated on Oct 2 2018 7:37 PM

'అదశ్యమైన విమానంలో భారతీయులు లేరు' - Sakshi

'అదశ్యమైన విమానంలో భారతీయులు లేరు'

గగన తలంలో అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమానంలో భారతీయులు ఎవరూ లేరని ఇండోనేసియా టీవీ వెల్లడించింది.

జకర్తా: గగన తలంలో అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమానంలో భారతీయులు ఎవరూ లేరని ఇండోనేసియా టీవీ వెల్లడించింది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది తమ దేశానికి చెందిన వారే ఉన్నారని తెలిపింది. విమానంలో ప్రయాణిస్తున్న వారిలో 149 మంది ఇండోనేసియా, ముగ్గురు కొరియా దేశాలకు చెందిన వారున్నారని పేర్కొంది.

సింగపూర్, బ్రిటన్, మలేసియా దేశాలకు చెందిన పౌరులు ఒక్కొక్కరు ఉన్నట్టు తెలిపింది. ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళుతూ ఏషియా విమానం-క్యూజెడ్8501 ఈ ఉదయం అదృశ్యమైంది. ఇందులో మొత్తం 162 మంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement