న్యూఢిల్లీ: సరోగసీ (అద్దె గర్భం) ద్వారా బిడ్డను కనేవారికి భారత్ కేంద్రస్థానంగా మారుతోందనే ఆందోళనల నేపథ్యంలో కేంద్రం ఈ విషయంలో కఠిన చట్టాన్ని తేవాలని నిర్ణయించింది. విదేశీయులు, ప్రవాస భారతీయులు, భారత సంతతి వ్యక్తులు... భారత్లో అద్దెగర్భం ద్వారా పిల్లలు కనకుండా పూర్తిగా నిషేధం విధించాలని జాతీయ మహిళాకమిషన్ (ఎన్సీడబ్ల్యూ), ఆరోగ్యశాఖ ప్రతిపాదించా యి. సరోగసీకి సంబంధించిన కొత్తబిల్లుపై ఆరోగ్యశాఖ ప్రజల నుంచి సూచనలు, సలహాలు కోరింది. బిల్లుకు నవంబరు 15 నాటికల్లా తుదిరూపునివ్వనుంది.
తల్లి కావాలనుకుంటున్న మహిళ నుంచి అండాన్ని సేకరించి... భర్త లేదా సహజీవన భాగస్వామి వీర్యంతో ఫలదీకరించి...మరో మహిళ గర్భంలో ఫలదీకరించిన పిండాన్ని ప్రవేశపెడతారు. ఆమె నవమాసాలు బిడ్డను మోసి జన్మనిస్తుంది. జన్యుపరమైన తల్లికి బిడ్డకు అప్పగిస్తుంది. గర్భాన్ని మోసిన తల్లికి ప్రతిఫలం ముట్టజెపుతారు. బిడ్డలు పుట్టే అవకాశం లేనపుడు...ఇలా మరో మహిళ గర్భాశయాన్ని అద్దెకు తీసుకోవడంలో తప్పులేదు. కానీ గర్భం దాల్చే శ్రమ లేకుండా పిల్లలను కనాలనుకునేవారి సంఖ్య ఈ మధ్య బాగా పెరుగుతోంది.
భారత్లోని పేద మహిళలకు డబ్బు ఆశచూపి సరోగసీకి ఒప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై చట్టాన్ని తెచ్చే ఉద్దేశంతో 2010లో తొలి ముసాయిదాను రూపొందించారు. 2013లో దీనిలో మార్పులు చేశారు. ఇప్పు డు కఠినమైన నిబంధనలతో చట్టం చేయనున్నారు. ఆరోగ్యశాఖ, హోంశాఖ, మానవహక్కుల కమిషన్, ఎన్సీడబ్ల్యు, మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారులు గురువారం ఢిల్లీలో సమావేశమయ్యారు.
విదేశీయులు, ప్రవాస భారతీయులు, భారత సంతతి వ్యక్తులెవరూ భారత్లో అద్దెగర్భం ద్వారా పిల్లలను కనకుండా నిషేధం విధిం చాలనే తమ సూచనపై ఏకాభిప్రాయం కుదిరిందని ఎన్సీడబ్ల్యు చైర్పర్సన్ లలితా కుమారమంగళం వెల్లడించారు. వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలు గర్భాన్ని అద్దెకు ఇవ్వడానికి వీలుకల్పించాలనే తమ సిఫారసుకు ఆమోదం లభించిందన్నారు.
విదేశీయులకు, ఎన్ఆర్ఐలకు భారత్లో అద్దెగర్భం దొరకదు!
Published Fri, Oct 16 2015 1:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఒక్కరోజులోనే రూ.800 కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్..!
సీఎం జగన్ కోసం రాజానగరం సిద్ధం(ఫొటోలు)
ఓటర్లపై తేనెటీగల దాడి.. ఎనిమిదిమందికి గాయాలు!
'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
టీడీపీ నేతల దౌర్జన్యాలు అరికట్టాలి
'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ ఎక్కడంటే..
కేజ్రీవాల్కు ఎందుకు బెయిల్ ఇవ్వొద్దు : ఈడీని ప్రశ్నించిన సుప్రీం
టీడీపీ గూండాగిరి
కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు
తప్పక చదవండి
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- షర్మిల.. ఎందుకిలా..!
- నరేష్ గోయెల్కు బెయిల్ మంజూరు.. ఏం జరిగిందంటే..
- Modi-CBN: దొందూ దొందే!
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement