'నా విమాన సిబ్బందిపై చేయి వేస్తావా? ఎంత ధైర్యం నీకు' అంటూ ఓ పైలట్.. తాగిన మత్తులో ఉన్న ప్రయాణికుడికి చుక్కలు చూపించాడు. తాగి విమానంలో ఎయిర్హోస్టెస్తో అసభ్యంగా ప్రవర్తించిన ప్రయాణికుడికి గట్టిగా బుద్ధి చెప్పాడు. అమెరికాకు చెందిన విమానంలో గత నెల 21న ఈ విరోచిత ఘటన జరిగింది.
కెంటకీలోని లెక్సింగ్టన్ నుంచి నార్త్ కరోలినాలోని చార్లెట్కు బయలుదేరిన ఈ విమానంలో మైఖేల్ కెర్ అనే ప్రయాణికుడు మూడు పెగ్గులు విస్కీ తాగి వీరంగం సృష్టించాడు. తనకు కేటాయించిన సీటులో కూర్చోవడానికి నిరాకరించాడు. కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేసిన ఫ్లయిట్ ఉద్యోగినితోనూ దురుసుగా ప్రవర్తించాడు. ఆమెను బలవంతంగా కిందకు తోసేసి.. తన సీటు నుంచి ముందుకు ఉరికి వచ్చి.. కూర్చునేది లేదని భీష్మించుకొని నిలబడి రచ్చ చేశాడు. అతనికి బుద్ధి చెప్పేందుకు పైలట్ రంగంలోకి దిగాడు. కూర్చొండి సర్ అని మర్యాదగా చెప్పిచూశాడు. అయినా వినిపించుకోకపోవడంతో ఆ ప్రయాణికుడిని బలవంతంగా ఎత్తి కుదేసి.. అతని సీటులో కూర్చోబెట్టాడు పైలట్. పైలట్ గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో మద్యం మైకం దిగిన ఆ ప్రయాణికుడు కిక్కురుమనకుండా కూర్చున్నాడు.
విమానంలో ఓ పైలట్ సాహసం!
Published Wed, Aug 3 2016 4:42 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
Advertisement