10 లక్షల మంది ఈ-మెయిల్ ఐడీలు బహిర్గతం | Congress seeks probe into TRAI releasing one million e-mail IDs | Sakshi
Sakshi News home page

10 లక్షల మంది ఈ-మెయిల్ ఐడీలు బహిర్గతం

Apr 28 2015 3:50 PM | Updated on Sep 3 2017 1:02 AM

10 లక్షల మంది ఈ-మెయిల్ ఐడీలు బహిర్గతం

10 లక్షల మంది ఈ-మెయిల్ ఐడీలు బహిర్గతం

ఇంటర్నెట్ న్యూట్రాలిటీ గురించి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ(ట్రాయ్)కు లేఖలు రాసిన 10 లక్షల మంది ఈ-మెయిల్ ఐడీలు బహిర్గతం కావడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

న్యూఢిల్లీ: ఇంటర్నెట్ న్యూట్రాలిటీ గురించి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ(ట్రాయ్)కు లేఖలు రాసిన 10 లక్షల మంది ఈ-మెయిల్ ఐడీలు బహిర్గతం కావడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ లోక్ సభలో డిమాండ్ చేశారు. జీవో అవర్ లో ఆయన ఈ అంశాన్ని వారు లేవనెత్తారు.

ఇంటర్నెట్ న్యూట్రాలిటీ కోసం పోరాడుతున్న వారి ఈ-మెయిల్ ఐడీలు ట్రాయ్ వెబ్ సైట్లో పెట్టడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ-మెయిల్ ఐడీలు బహిర్గతం చేయడం వల్ల వారు హాకర్స్ బారిన పడే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement