ప్రపంచం ఇప్పుడు అన్నింటా 'స్మార్ట్' జపం చేస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు మరీ బక్కచిక్కిపోతున్నాయి. సన్నవాటికే మన్నన దక్కుతోంది. దీంతో 'స్మార్ట్'కు క్రేజ్ పెరిగింది. దీంతో ప్రపంచమంతా 'స్మార్ట్'గా మారిపోతోంది. సెల్ఫోన్లు అయితే వేగంగా మారిపోతున్నాయి. రోజుకో స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి విడుదలవుతోంది. విభిన్న రకాల ఫీచర్లతో వినియోగదారులను కట్టిపడేస్తున్నాయి. అందుబాటులో ధరలో దొరుకుతుండడం, విడతలవారీగా డబ్బులు చెల్లించి ఫోన్లు కొనుక్కునే సౌలభ్యంతో స్మార్ట్ ఫోన్లకు గిరాకీ పెరిగింది.
స్మార్ట్ ఫోన్లు వినియోగించే వారి సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మందిలో ముగ్గురు చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉంటోంది. 2015 నాటికి 250 కోట్ల మంది చేతుల్లో స్మార్ట్ ఫోన్లు సందడి చేయనున్నాయని ఒక అంచనా. అంటే ప్రపంచ జనాభాలో 35 శాతం మంది దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉంటాయన్న మాట.
స్మార్ట్ ఫోన్లు వినియోగదారుల సంఖ్య 2012 నాటికే 100 కోట్లను దాటింది. 2013 చివరి నాటికి 'స్మార్ట్' యూజర్లు 190 కోట్లకు చేరారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోనే వీరి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు అమెరికా చెందిన స్ట్రాటజీ ఎనలిటిక్స్ పేర్కొంది. లో-ఎండ్ ఫోన్లు అందుబాటులోకి రావడమే దీనికి కారణమని వెల్లడించింది. అయితే హైటెక్ ఫోన్ల వినియోగంలో యూరప్, అమెరికా ముందున్నాయి.
స్పీడ్ గా 'స్మార్ట్' అవుతున్నారు!
Published Mon, Jul 28 2014 11:18 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
విశ్వసనీయతే విజయానికి మెట్టు
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- రియల్ ఎస్టేట్ వ్యాపారిని చితకబాదిన నటి రాధ
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
Advertisement