ఆశావర్కర్ల ఆందోళనకు వైఎస్సార్ సీపీ మద్దతు | YSRCP supports Asha workers strike | Sakshi
Sakshi News home page

ఆశావర్కర్ల ఆందోళనకు వైఎస్సార్ సీపీ మద్దతు

Sep 8 2015 5:45 PM | Updated on Oct 17 2018 6:06 PM

తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్లు, దళితులు ఆందోళనకు దిగారు.

వర్ని (నిజామాబాద్) :  తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్లు, దళితులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా వర్నిలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఆందోళనకు వైఎస్సార్ సీపీ మద్దతు ప్రకటించింది. దళితులకు మూడు ఎకరాల భూమిని పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేసింది. అలాగే ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని వైఎస్సార్ సీపీ నేతలు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement