తెలంగాణకు వైఎస్ఆర్ సీపీ ప్రత్యేక కమిటీ | ysr congress party announced for special committee for telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణకు వైఎస్ఆర్ సీపీ ప్రత్యేక కమిటీ

Sep 8 2014 10:09 PM | Updated on Aug 21 2018 5:36 PM

తెలంగాణకు వైఎస్ఆర్ సీపీ ప్రత్యేక కమిటీ - Sakshi

తెలంగాణకు వైఎస్ఆర్ సీపీ ప్రత్యేక కమిటీ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ప్రత్యేక కమిటీని ప్రకటించింది.

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ప్రత్యేక కమిటీని ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కమిటీని నియమించినట్టు వైఎస్ఆర్ సీపీ వెల్లడించింది.

ఈ కమిటీలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎడ్మ క్రిష్ణారెడ్డి, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, నల్లా సూర్యప్రకాశ్, కె శివకుమార్‌, గట్టు రాంచంద్రరావు, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, కొండా రాఘవరెడ్డి, అబ్దుల్ రెహమాన్‌, జనక్ ప్రసాద్ లను సభ్యులుగా నియమించినట్టు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement