పోలీసులు స్పందించలేదని ట్యాంకు ఎక్కిన బాధితుడు | Youngster climbs water tank to protest of cheated for job | Sakshi
Sakshi News home page

పోలీసులు స్పందించలేదని ట్యాంకు ఎక్కిన బాధితుడు

May 3 2015 4:31 PM | Updated on Sep 3 2017 1:21 AM

ఉద్యోగం ఇప్పిస్తామంటూ డబ్బులు తీసుకుని మోసం చేసిన వ్యక్తులపై ఫిర్యాదు చేసినా పోలీసులు స్పదించక పోవడంతో ఓ యువకుడు వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నాడు.

ఆదిలాబాద్(దండేపల్లి): ఉద్యోగం ఇప్పిస్తామంటూ డబ్బులు తీసుకుని మోసం చేసిన వ్యక్తులపై ఫిర్యాదు చేసినా పోలీసులు స్పదించక పోవడంతో ఓ యువకుడు వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నాడు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం ఆదిలాబాద్ జిల్లా దండేపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు న్యాయం చేయకపోతే కిందకు దూకుతా అని తెలిపాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement