ఐపీఏఏ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్థసారథి | Y. Pardhasaradhi appointed as IPAA national secretary | Sakshi
Sakshi News home page

ఐపీఏఏ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్థసారథి

Dec 24 2014 4:51 AM | Updated on Sep 2 2017 6:38 PM

ఇండియన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అసోసియేషన్(ఐపీఏఏ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రొఫెసర్ వై. పార్థసారథి నియమితులయ్యారు.

హైదరాబాద్: ఇండియన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అసోసియేషన్(ఐపీఏఏ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రొఫెసర్ వై. పార్థసారథి నియమితులయ్యారు. హరియాణాలో ఈ నెల 20, 21 తేదీల్లో జరిగిన ఐపీఏఏ రెండు రోజుల వర్క్‌షాప్‌లో భాగంగా ఈ నియామకం చేపట్టారు. పార్థసారథి ప్రస్తుతం జమ్మూ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఐపీఏఏ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తెలుగు వ్యక్తి నియమితులు కావడం ఇదే మొదటిసారి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement