తాగునీటి కోసం మహిళల ధర్నా | Women protest for drinking water in Nizamabad district | Sakshi
Sakshi News home page

తాగునీటి కోసం మహిళల ధర్నా

Mar 10 2016 1:05 PM | Updated on Sep 3 2017 7:26 PM

తాగునీటి సమస్యలను పరిష్కరించాలంటూ రెంజల్ మండలం వీరన్నగుట్ట గ్రామ మహిళలు గురువారం ధర్నాకు దిగారు.

తాగునీటి సమస్యలను పరిష్కరించాలంటూ రెంజల్ మండలం వీరన్నగుట్ట గ్రామ 5,6 వ వార్డు మహిళలు గురువారం ధర్నాకు దిగారు. కొన్ని రోజులుగా తాగునీరులేక తీవ్ర అవస్థలు పడుతున్నామని మహిళలు వాపోయారు. వెంటనే సమస్య పరిష్కరించాలని కోరుతూ ఖాళీ బిందెలతో రెంజల్ ఎంపీడీఓ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శనకు దిగారు. సమస్య పరిష్కరించేంతవరకూ అక్కడి నుంచి కదలబోమని బీష్మించుకు కూర్చున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement