మహిళ అనుమానాస్పద మృతి | woman dies in suspicious | Sakshi
Sakshi News home page

మహిళ అనుమానాస్పద మృతి

Oct 28 2015 1:23 PM | Updated on Apr 3 2019 8:07 PM

వరంగల్ జిల్లాలో ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వరంగల్: వరంగల్ జిల్లాలో ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. రేగొండ మండలం రంగయ్యగారిపల్లె గ్రామానికి చెందిన వంతెన లక్ష్మి (35) భర్తకు దూరంగా ఉంటోంది. బుధవారం ఉదయం ఆమె తలకు గాయాలైన స్థితుల్లో మృతి చెందగా  గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి  తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement