ఒంటికి నిప్పుంటించుకుని మహిళ ఆత్మహత్య | Woman commits suicide at Mahabubnagar district | Sakshi
Sakshi News home page

ఒంటికి నిప్పుంటించుకుని మహిళ ఆత్మహత్య

Dec 11 2014 6:54 AM | Updated on Oct 8 2018 5:04 PM

ఓ మహిళ ఒంటికి నిప్పుంటుంచుకుని ఆత్మహత్మకు పాల్పడిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలోని ధన్వాడ మండలం మరికల్లో గురువారం వెలుగుచూసింది.

మహబూబ్ నగర్: ఓ మహిళ ఒంటికి నిప్పుంటుంచుకుని ఆత్మహత్మకు పాల్పడిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలోని ధన్వాడ మండలం మరికల్లో గురువారం వెలుగుచూసింది. మరికల్ మాజీ సర్పంచ్ అయిన సరళ అనే మహిళ ఒంటికి నిప్పుంటించుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలిసింది. కుటంబ కలహాలతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement