నేడు వరంగల్‌కు వైఎస్ జగన్ | Warangal today YS Jagan | Sakshi
Sakshi News home page

నేడు వరంగల్‌కు వైఎస్ జగన్

Jan 12 2015 7:09 AM | Updated on Apr 3 2019 7:53 PM

నేడు వరంగల్‌కు వైఎస్ జగన్ - Sakshi

నేడు వరంగల్‌కు వైఎస్ జగన్

భీంరెడ్డి సుధీర్‌రెడ్డి కుటుంబ సభ్యులను ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పరామర్శించనున్నారు.

సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గత నెల 23న మరణించిన వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నేత భీంరెడ్డి సుధీర్‌రెడ్డి కుటుంబ సభ్యులను ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పరామర్శించనున్నారు. లోటస్‌పాండ్‌లోని తన నివాసం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి వరంగల్ జిల్లాలోని హన్మకొండకు జగన్ చేరుకుంటారు. సుధీర్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత ఆయన హైదరాబాద్‌కు తిరుగుప్రయాణం అవుతారని పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రధానకార్యదర్శి కె.శివకుమార్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement