‘వ్యవసాయాన్ని జీఎస్టీలో కలపొద్దు’ | Sakshi
Sakshi News home page

‘వ్యవసాయాన్ని జీఎస్టీలో కలపొద్దు’

Published Wed, Jun 21 2017 3:23 AM

‘వ్యవసాయాన్ని జీఎస్టీలో కలపొద్దు’ - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  వ్యవసాయరంగాన్ని జీఎస్టీ నుంచి మినహాయించాలని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంత రావు డిమాండ్‌ చేశారు. దేశంలో రైతులు మొదటిసారి రోడ్ల మీదకి వస్తున్నారని, కానీ ప్రధానికి వారికి సాయం చేయాలనే బుద్ధి రావడం లేదన్నారు. పంటలు, వ్యవసా య పరికరాల మీద జీఎస్టీ లేకుండా చూడాలన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement