25 రోజుల్లోనే రాజన్నకు కోటి ఆదాయం | vemulawada rajanna temple collections | Sakshi
Sakshi News home page

25 రోజుల్లోనే రాజన్నకు కోటి ఆదాయం

Apr 26 2015 9:55 AM | Updated on Sep 3 2017 12:56 AM

కరీంనగర్ జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరుడి ఆలయానికి భక్తుల ద్వారా 25 రోజుల్లోనే కోటి రూపాయల ఆదయాం సమకూరింది.

వేములవాడ : కరీంనగర్ జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరుడి ఆలయానికి భక్తుల ద్వారా 25 రోజుల్లోనే కోటి రూపాయల ఆదయాం సమకూరింది. భక్తులు సమర్పించిన కానుకలను ఆలయ సిబ్బంది శనివారం లెక్కించారు. రూ.99,06,842 నగదు, 218 గ్రాముల బంగారం, కేజీ వెండి వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఓ అజ్ఞాత భక్తుడు రూ.5,62,570 రూపాయలను హుండీలో వేసినట్టు గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement