ఐటీ శాఖ వార్షిక నివేదిక విడుదలలో మంత్రి కేటీఆర్ వెల్లడి
సాక్షి,హైదరాబాద్: వచ్చే నాలుగేళ్లలో ఐటీ పరిశ్రమ ద్వారా రూ.1.20 లక్షల కోట్ల ఎగుమతులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఐటీ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఐటీ శాఖ రూపొందించిన టీ-హబ్ లోగోను, వెబ్సైట్ను, వార్షిక నివేదికను మంగళవారం ఆయన హైదరాబాద్లోని హరిత ప్లాజాలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడు తూ.. తెలంగాణ ఏర్పడ్డాక పరిశ్రమలు తరలి పోతాయని ఎంతోమంది దుష్ర్పచారం చేశారని, అయితే రాష్ట్రంలో ఐటీ సహా అన్ని పరిశ్రమలకు గత ఏడాది కాలంలో సుస్థిర తను కల్పిం చగలిగామన్నారు. ప్రతిఏటా పారదర్శకంగా ఐటీ వార్షిక నివేదికను విడుదల చేసి ప్రజలకు తాము సాధించిన పురోగతిని, లక్ష్యాలను తెలపడం బాధ్యతగా భావిస్తున్నామన్నారు.
పది పాయింట్ల ఎజెండాతో: సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధితో పాటు ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ రంగంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందని కేటీఆర చెప్పారు. మొబైల్, ఎల్ఈడీ, సోలార్, చిప్ తయారీ పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నామన్నారు. ఈ రంగాల్లో పరిశ్రమల స్థాపన ద్వారా ఐటీఐ, డిప్లొమో చదివిన వారికీ మెరుగైన ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలను అభివృద్ధి చేసేందుకు పది పాయింట్ల ఎజెండాతో ముందుకెళ్తున్నామన్నారు.
స్టార్టప్స్ను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన టీ-హబ్ను 15 రోజుల్లోగా ప్రారంభిస్తామన్నారు.
ఎం-గవర్నెన్స్తో పౌర సేవలు: మొబైల్ ద్వారా పౌరులకు ఉత్తమ సేవలను అందించే విధంగా ఎం- గవర్నెన్స్ను తెచ్చేందుకు కృషిచేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. తన అమెరికా పర్యటన సందర్భంగా.. అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచిన నిపుణులను తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరినట్లు తెలిపారు. గచ్చిబౌలిలో త్వరలోనే ఎంఎస్ఎంఈ టవర్ను ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ను దేశంలోనే (ఢిల్లీ తర్వాత) రెండవ ఉత్తమ నగరంగా, సామాజిక రాజధానిగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నామన్నారు.
నాలుగేళ్లలో రూ. 1.20 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులే లక్ష్యం
Published Wed, Jun 3 2015 2:08 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement