ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం | TRS MLA teegala krishna reddy cutout burned | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం

Mar 19 2015 9:11 PM | Updated on Mar 28 2018 11:08 AM

సంక్షేమ కార్యక్రమాలు టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలకే కేటాయిస్తున్నారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి దిష్టి బొమ్మను టీఆర్‌ఎస్ కార్యకర్తలు దహనం చేశారు.

రంగారెడ్డి (మహేశ్వరం): సంక్షేమ కార్యక్రమాలు టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలకే కేటాయిస్తున్నారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి దిష్టి బొమ్మను టీఆర్‌ఎస్ కార్యకర్తలు దహనం చేశారు. ఈ సంఘటన గురువారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో చోటుచేసుకుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలు టీఆర్‌ఎస్ కార్యకర్తలకు దక్కకుండా ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆరోపించారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తీగల కృష్ణారెడ్డి ప్రస్తుతం టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి మద్ధతు ఇస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement