ఇజ్రాయెల్ ఎగ్జిబిషన్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు | TRS leaders will be attend to israel agricultural exhibition | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్ ఎగ్జిబిషన్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

Apr 20 2015 6:32 PM | Updated on Sep 3 2017 12:35 AM

ఇజ్రాయెల్ లో జరగనున్న వ్యవసాయ ఎగ్జిబిషన్ కు 8మంది తెలంగాణ ప్రతినిధుల బృందం హాజరుకానుంది.

హైదరాబాద్ : ఇజ్రాయెల్ లో జరగనున్న వ్యవసాయ ఎగ్జిబిషన్ కు 8మంది తెలంగాణ ప్రతినిధుల బృందం హాజరుకానుంది. ఈ నెల 27 నుంచి 30 వరకు ఇజ్రాయెల్ లో వ్యవసాయ శాఖ అధికారులు ఈ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. ప్రగతి శీల రైతుల వివాదంలో భాగంగా ఎమ్మెల్యేల పేర్లు చేర్చి విదేశీ పర్యటనకు తెలంగాణ సర్కారు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.

నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్ కు రైతుల కోటాలో హాజరయ్యేందుకు ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, కె.విద్యాసాగర్ రావు, గంగుల కమలాకర్, డి.మనోహర్ రెడ్డిలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement