పిడుగుపాటుకు యువకుడు బలి | Thunder storm kills man | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు యువకుడు బలి

Apr 17 2016 7:17 PM | Updated on Mar 28 2018 11:26 AM

పిడుగుపాటుకు యువకుడు మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నక్కర్తమేడిపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.

యాచారం (రంగారెడ్డి) : పిడుగుపాటుకు యువకుడు మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నక్కర్తమేడిపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్యాం(24) ఇంటి పైన ఉన్న బట్టలు తీయడానికి వెళ్లాడు. అదే సమయంలో పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement