మామునూరు: టీఎస్ఎస్పీ పోలీసుల నివాసగృహాలకే రక్షణ లేకుండా పోయింది. వరంగల్ జిల్లా మామునూరు టీఎస్ఎస్పీ నాలుగో బెటాలియన్లో తాళం వేసి ఉన్న ఎనిమిది క్వార్టర్స్ల్లో దొంగలు చోరీకి పాల్పడి 39 తులాల బంగారు ఆభరణాలు, సుమారు 67తులాల వెండి వస్తువులు, రూ.1.12లక్షల నగదు దొంగిలించారు. హన్మకొండ మండలం మామునూరులో టీఎస్ఎస్పీ నాలుగో బెటాలియన్లోని సుమారు 7వందల క్వార్టర్స్లో పోలీసు కుటుంబాలు నివాసముంటున్నారుు. ఉగాది సందర్భంగా కొంతమంది కానిస్టేబుళ్లు క్వార్టర్లకు తాళాలు వేసి తమ స్వగ్రామాలకు వెళ్లారు. ఇదే అదనుగా దొంగలు చోరీలకు పాల్పడ్డారు.
టీ ఎస్ఎస్పీ బెటాలియన్లో దొంగలు పడ్డారు!
Published Wed, Mar 25 2015 1:39 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement