ఇక నేరుగా పాఠశాలలకే సన్నబియ్యం | The thin rice directly to school | Sakshi
Sakshi News home page

ఇక నేరుగా పాఠశాలలకే సన్నబియ్యం

Feb 3 2015 6:17 AM | Updated on Sep 2 2017 8:44 PM

విద్యార్థులకు అందజేసే సన్నబియ్యం పంపిణీలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు...

భువనగిరి: విద్యార్థులకు అందజేసే సన్నబియ్యం పంపిణీలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా పాఠశాలలకే బియ్యం సరఫరా చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంలో నల్లగొండ జిల్లాలో తొలిసారిగా ఈ విధానాన్ని సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. దీనికోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్ వెబ్‌సైట్ రూపొందించి విద్యార్థుల సంఖ్య, వారికి అవసరమైన బియ్యం వివరాలు తెలుసుకుని దానికి అనుగుణంగా సరఫరా చేస్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement