కప్పు పై నుంచి పడి యువకుడి మృతి | the death of the young man | Sakshi
Sakshi News home page

కప్పు పై నుంచి పడి యువకుడి మృతి

Jan 28 2016 6:35 PM | Updated on Mar 28 2018 11:26 AM

పైకప్పు నిర్మాణ పనులు చేస్తున్న యువకుడు ప్రమాదవశాత్తు అక్కడినుంచి జారిపడి మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా చేగుంటలోని జీవిక పరిశ్రమలో గురువారం చోటు చేసుకుంది.

పైకప్పు నిర్మాణ పనులు చేస్తున్న యువకుడు ప్రమాదవశాత్తు అక్కడినుంచి జారిపడి మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా చేగుంటలోని జీవిక పరిశ్రమలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చేగుంటలోని జీవిక పరిశ్రమలో పైకప్పు నిర్మాణ పనుల్లో ఉన్న ఆసీఫ్(20) ప్రమాదవశాత్తు పై నుంచి కింద పడ్డాడు.


 గాయపడిన ఆసీఫ్‌ను ఆస్పత్రికి తరళిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మృతుడు ఉత్తర్‌ప్రదేశ్ వాసిగా గుర్తించి బంధువులకు సమాచారం అందించి కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత ్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement