టెట్ మార్గదర్శకాలు విడుదల | telangana government released TET exam guidelines | Sakshi
Sakshi News home page

టెట్ మార్గదర్శకాలు విడుదల

Dec 23 2015 8:35 PM | Updated on Sep 3 2017 2:27 PM

టెట్ నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం బుధవారం మార్గదర్శకాలను విడుదల చేసింది.

హైదరాబాద్: టెట్ నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం బుధవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. టెట్ అర్హత మార్కులు జనరల్ అభ్యర్థులకు 60 శాతం, బీసీ అభ్యర్థులకు 50శాతం మార్కులు అని నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 40 శాతం మార్కులు వస్తే అర్హత సాధిస్తారని మార్గదర్శకాలలో పేర్కొంది. టెట్ అర్హత సర్టిఫికెట్ కాలపరిమితి ఏడేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement