సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది బోనాల పండుగను ప్రజలం తా ఇళ్లల్లోనే నిర్వహించుకోవాలని పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. శ్రీజగదాంబ అమ్మవారు, శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు, అక్కన్న మాదన్న, లాల్దర్వాజ ఉమ్మడి దేవాలయాల్లో సాంప్రదాయం ప్రకారం పురోహితులు పూజలు, అలంకరణ, బోనం చేయాల్సిందిగా మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆదేశించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో బుధవారం తలసాని అధ్యక్షతన బోనాల ఉత్సవాలపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కమిటీ సభ్యుల సలహాల మేరకు ఈ ఏడాది బోనాలను ప్రజలు తమ ఇళ్లలోనే జరుపుకోవాలని సూచించారు. బోనాల పండుగ జాతరకు లక్షల సంఖ్యలో ప్రజలు పాల్గొంటారని, అందువల్ల కరోనా వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సామూహికంగా జరుపుకోవడం మంచిది కాదని చెప్పారు. నిరాడంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం కూడా నిర్ణయించిందని, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
సమావేశంలో హోం మంత్రి మహమూద్ అలీ, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, రాజాసింగ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, ముఠాగోపాల్, ఎమ్మెల్సీలు నాయిని నరసింహారెడ్డి, ప్రభాకర్, ఎగ్గె మల్లేశం, మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, పోలీ సు కమిషనర్లు అంజనీకుమార్, మహేశ్ భగవత్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి, దేవాదాయశాఖ కమిషనర్లు లోకేశ్, అనిల్కుమార్, ఉమ్మడి దేవాలయాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఇళ్లలోనే బోనాలు: మంత్రి తలసాని
Published Thu, Jun 11 2020 5:41 AM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ప్రకాశం: ఎస్పీని కలిసిన బాలినేని, చెవిరెడ్డి
పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ మూకలు
ఓటు వేయకపోతే ఆ దేశాల్లో ఎలాంటి శిక్షలు విధిస్తారో తెలుసా!
గౌతమ్ సింఘానియా రూ.5.91 కోట్ల కారు ఇదే!
చీరలో ముద్దుముద్దుగా జాన్వీ.. లుక్ మార్చేసిన సీరియల్ బ్యూటీ!
హాట్టాపిక్గా ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్క్లే గౌను!
న్యూ ఇయర్ను మించిన మదర్స్ డే! ఎలాగో చూడండి..
Actors And Their Polling Booths: టాలీవుడ్ హీరోలు ఓటేసేది ఇక్కడే (ఫోటోలు)
కేజీ కుంకుమపువ్వు రూ.4.95 లక్షలు - ఎందుకింత రేటు తెలుసా?
ముట్టుకుంటే రూ.20 లక్షలు.. ఫొటోకి రూ.25 లక్షలు
తప్పక చదవండి
- నాయకుల గెలుపులో.. ప్రజలదే తుది నిర్ణయం!
- పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
- నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
- సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
- RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
- దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
Advertisement