భైంసాలో స్వైన్‌ప్లూ ప్రత్యేక వార్డు | swine flu tension in adilabad district | Sakshi
Sakshi News home page

భైంసాలో స్వైన్‌ప్లూ ప్రత్యేక వార్డు

Jan 23 2015 4:46 PM | Updated on Sep 2 2017 8:08 PM

ఆదిలాబాద్ జిల్లా భైంసా ప్రభుత్వ ఆసుపత్రిలో స్వైన్‌ప్లూ నివారణ కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు.

భైంసా: ఆదిలాబాద్ జిల్లా భైంసా ప్రభుత్వ ఆసుపత్రిలో స్వైన్‌ప్లూ నివారణ కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. బాసర కు చెందిన హర్ష(19) అనే యువతి గురువారం స్వైన్‌ప్లూతో మృతి చెందడంతో అధికారులు వేగంగా స్పందించి చర్యలు చేపట్టారు. తెలంగాఱలో స్వైన్‌ప్లూ విజృంభిస్తుండటంతో జిల్లాలో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement