కొంతమంది కుట్రలు చేస్తున్నారు: కేసీఆర్ | somebody play fowl game on metro rail project, says kcr | Sakshi
Sakshi News home page

కొంతమంది కుట్రలు చేస్తున్నారు: కేసీఆర్

Dec 9 2014 9:42 PM | Updated on Sep 4 2018 3:39 PM

కొంతమంది కుట్రలు చేస్తున్నారు: కేసీఆర్ - Sakshi

కొంతమంది కుట్రలు చేస్తున్నారు: కేసీఆర్

మెట్రోరైలు ప్రాజెక్టు ముందుకు పోకుండా కొంతమంది కుట్రలు చేస్తున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపించారు.

హైదరాబాద్: మురికికూపంలా మారిన హుస్సేన్ సాగర్ ను ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. విగ్రహాల నిమజ్జనం వల్ల కాలుష్యం పెరుగుతుంది కాబట్టి ప్రత్యామ్నాయంగా వినాయకసాగర్ నిర్మించాలని భావిస్తున్నట్టు చెప్పారు. హుస్సేన్ సాగర్ చుట్టూ ఆకాశ హర్మ్యాలను నిర్మించడం వల్ల హైదరాబాద్ కు ప్రత్యేక గుర్తింపు వస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మెట్రోరైలు ప్రాజెక్టు ముందుకు పోకుండా కొంతమంది కుట్రలు చేస్తున్నారని, తప్పుడు ప్రచారానికి దిగుతున్నారని ఆరోపించారు. అన్నింటినీ అధిగమించి మెట్రోరైలు ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement