‘ఖేడ్’ కాంగ్రె?స పార్టీ అభ్యర్థిగా ఖరారు
ప్రకటించిన హైకమాండ్
‘ఒప్పందం’తో వర్గపోరుకు చెక్
నారాయణఖేడ్: ఖేడ్ ఉప ఎన్నిక కోసం కాంగ్రె?స పార్టీ సిద్ధమైంది.. ఆ దిశగా ముందస్తుగా అభ్యర్థి పేరును ఖరారు చేసింది. మరోసారి విజయం సాధించాలన్న పట్టుదలగా ఉన్నట్టు కనిపిస్తోంది. అందులో భాగంగా ‘ఒప్పందం’ ప్రకారం వర్గపోరు సమసిపోయేలా మంత్రాంగం నడిపినట్టు సమాచారం. కార్యకర్తలను కూడా కార్యోన్ముఖులను చేసేందుకు అధిష్టానం దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రె?స పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి పెద్దకుమారుడు, నారాయణఖేడ్ ఎంపీపీ డాక్టర్ సంజీవరెడ్డి పేరును ఖరారు చేసినట్టు వినికిడి. కాంగ్రె?స పార్టీ హైకమాండ్ అభ్యర్థి ఖరారుపై సోమవారం ప్రకటన చేసింది. పార్టీ రా? వ్యవహారాలపై నేతలు జానారెడ్డి, పీసీసీ ?ఫ ఉత్తవఖుకుమార్రెడ్డి, శబ్బీర్ అలీ ఢిల్లీలో దిగ్విజయఖుసింగ్ను కలిసి ఉప ఎన్నికలపై చర్చించారు. కిష్ణారెడ్డి కుమారుడు సంజీవరెడ్డి పేరును పార్టీ ఖరారు చేసింది.
టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తవఖుకుమార్రెడ్డి అధికారికంగా ప్రకటించడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే కిష్టారెడ్డి కుమారులందరూ మాట్లాడుకొని సంజీవరెడ్డిని నిలబెట్టాలని నిర్ణయించుకున్నారు. ఖేడ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కిష్టారెడ్డి ఆగస్టు 25న గుండెపోటుకు గురై హైదరాబాద్లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. దీంతో ఉప ఎన్నిక అనివార్యమయ్యింది.
అసెంబ్లీ టిక్కెటఖ విషయంపై కాంగ్రె?స పార్టీలో వర్గ పోరు నడుస్తోంది. మాజీ ఎంపీ సురేష షెట్కర్ వర్గానికి చెందిన నగేశఖ షెట్కర్ పోటీలో నిలబడుతారని ప్రచారం జరిగింది. ఇరువర్గాలు.. టికెటఖ కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేశారు. పార్టీ అధినాయకత్వం సురేష షెట్కర్, కిష్టారెడ్డి కుమారుల మధ్య రాజీ కుదిర్చి ఒప్పంద పత్రం రాసుకున్నట్లు సమాచారం. ఈ ఉప ఎన్నికల్లో సంజీవరెడ్డి పోటీచేస్తారని, ఆయనకు మాజీ ఎంపీ సురేష షెట్కార్ పూర్తిసహకారం అందించి గెలుపునకు కృషి చేయాలని, వచ్చే 2019 ఎన్నికల్లో సురేష షెట్కార్ అసెంబ్లీకి పోటీచేస్తారని, అప్చడు సంజీవరెడ్డి సహకరించి గెలుపునకు పాటుపడాలని ఒప్పందానికి వచ్చినట్టు వినికిడి. సురేష షెట్కార్, కిష్టారెడ్డిలు సైతం గతంలో ఇలాగే ఓ పర్యాయం ఒప్పందాలు చేసుకొని ఒకరి గెలుపునకు ఒకరు పాటుపడ్డారు.
ప్రస్తుతం కూడా ఇదే తరహాలో పార్టీ గెలుపు కోసం ఇరువురూ పాటుపడాలని పార్టీ హైకమాండ్వద్ద ఒప్పందాలు జరిగినట్టు భ్ఠగట్టా. ఢిల్లీలో దిగ్విజయఖుసింగ్ వద్ద జానారెడ్డి, ఉత్తవఖుకుమార్రెడ్డి, శబ్బీర్ అలీ జరిపిన చర్చల్లో ఒప్పందం విషయం చర్చించాక కిష్టారెడ్డి కుమారుల్లో ఒకరికి టికెటఖ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది.
సంజీవరెడ్డికే టిక్కెట్టు
Published Mon, Nov 30 2015 11:56 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తాతా.. నీకు టాటా..
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement