20 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత | ration rice seized in warangal distirict | Sakshi
Sakshi News home page

20 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత

Apr 28 2015 12:22 PM | Updated on Sep 3 2017 1:02 AM

వరంగల్ జిల్లాలో మంగళవారం అనుమతి లేకుండా తరలిస్తున్న 200 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.

వరంగల్ : వరంగల్ జిల్లాలో మంగళవారం అనుమతి లేకుండా తరలిస్తున్న 200 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. నల్లగొండ జిల్లా కోదాడలోని శ్రీలక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్ నుంచి నిజామాబాద్ జిల్లాకు ఈ బియ్యాన్ని సరఫరా చేస్తున్నట్లు లారీ డ్రైవర్ తెలిపారు. లారీలో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నరన్న సమాచారంతో వరంగల్ మిల్స్ కాలనీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. కరీమాబాద్ మండలంలోని ఘట్టుపల్లిలో లారీని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
(కరీమాబాద్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement