గవర్నర్ ప్రెస్ సెక్రటరీ వివరణ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని గవర్నర్ అధికారిక కార్యాలయం టెలిఫోన్ దుర్వినియోగంపై రాజ్భవన్ వర్గాలు స్పందించాయి. ‘రాజ్భవన్ టెలిఫోన్ దుర్వినియోగం’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై గవర్నర్ ప్రెస్ సెక్రటరీ వివరణ ఇచ్చారు. ఈ విషయం వాస్తవమే అని పరోక్షంగా అంగీకరించిన ఆయన దీన్ని ఒక రోజులోనే బీఎస్ఎన్ఎల్ అధికారులు గుర్తించారని పేర్కొన్నారు. దీని వల్ల రూ. 38,233 అదనపు బిల్లు వచ్చినట్లు నిర్ధారించామని వివరించారు.
ఈ నష్టాన్ని సంబంధిత వ్యక్తుల నుంచి రికవరీ చేస్తామని తెలిపారు. ఈ వ్యవహారంపై రాజ్భవన్ వర్గాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాయని, త్వరలోనే అధికారులు నివేదిక సమర్పిస్తారని వివరించారు. అదనపు ఈపీఏబీఎక్స్ వ్యవస్థ ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న దానితో అనుసంధానం పనులను గేట్వే బిజినెస్ సొల్యూషన్స్ సంస్థ చేపడుతోందని పేర్కొన్నారు. ఈ వ్యవస్థల్ని ఇంకా రాజ్భవన్ వర్గాలకు స్వాధీనం చేయలేదని, దుర్వినియోగాన్ని గుర్తించిన వెంటనే అవసరమైన రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రెస్ సెక్రటరీ తెలిపారు.
టెలిఫోన్ దుర్వినియోగం వాస్తవమే
Published Thu, Jan 22 2015 6:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
పేదల పథకాలపై కూటమి కుట్ర..!
బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత
తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా
Summer 2024 : కీరదోసను తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ
జగన్ రాకతో జనసంద్రమైన రాజానగరం
చంద్రబాబు కోసం మాజీ ఐఏఎస్ డ్రామా.. అడ్డంగా దొరికిపోయాడు
చంద్రబాబు వల్గర్ కామెంట్స్ పై ఎన్నికల కమిషన్ సీరియస్
ఏపీ పరిశ్రమలపై ఈనాడు విషం.. అసలు విషయం ఇదే!
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement