వైద్యం వికటించి వ్యక్తి మృతి | person killed with Wrong Treatment | Sakshi
Sakshi News home page

వైద్యం వికటించి వ్యక్తి మృతి

Apr 3 2016 9:33 AM | Updated on Oct 8 2018 5:07 PM

వైద్యం వికటించడం వల్లే వ్యక్తి మృతి చెందాడని అతని బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

వైద్యం వికటించడం వల్లే వ్యక్తి మృతి చెందాడని అతని బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సన్ షైన్ ఆస్పత్రిలో ఆది వారం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న ఓ వ్యక్తి అనారోగ్యంతో సన్ షైన్ ఆస్పత్రిలో చేరాడు. కాగా... అతను చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. సరైన చికిత్స అందక పోవడం వల్లే రోగి మృతి చెందాడని అతని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement