ట్రాక్టర్ బోల్తా: ఒకరు మృతి | one died as tractor turns turtle in mahabubnagar district | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ బోల్తా: ఒకరు మృతి

Jun 14 2015 10:15 AM | Updated on Sep 3 2017 3:45 AM

పొలం పనులు చేయడానికి వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి చెందాడు.

మహబూబ్‌నగర్: పొలం పనులు చేయడానికి వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలం మల్లాపురంతాండా వద్ద జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన గోపాల్ నాయక్(25) ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ట్రాక్టర్‌పై పొలం వద్దకు వెళ్తుండగా బోల్తాపడి మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement