శతాధిక వృద్ధురాలి మృతి | Old woman died in Warangal district | Sakshi
Sakshi News home page

శతాధిక వృద్ధురాలి మృతి

Dec 8 2014 12:16 AM | Updated on Sep 2 2017 5:47 PM

వరంగల్ జిల్లా డోర్నకల్ మండలంలోని పెరుమాళ్ళసంకీస గ్రామపంచాయితీ పరిధిలోని బొడ్రాయితండాకు చెందిన శతాధిక వృద్ధురాలు ఆంగోత్ రాములమ్మ (105) అనారోగ్యంతో మృతి చెందింది.

డోర్నకల్: వరంగల్ జిల్లా డోర్నకల్ మండలంలోని పెరుమాళ్ళసంకీస గ్రామపంచాయితీ పరిధిలోని బొడ్రాయితండాకు చెందిన శతాధిక వృద్ధురాలు ఆంగోత్ రాములమ్మ (105) అనారోగ్యంతో మృతి చెందింది. మృతురాలికి ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement