లారీ ఢీకొని వృద్ధుడి దుర్మరణం | old man dead in road accident at nalgonda district | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని వృద్ధుడి దుర్మరణం

Dec 18 2015 12:24 PM | Updated on Aug 30 2018 3:56 PM

నల్గొండ జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు.

నల్గొండ: నల్గొండ జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. అరవపల్లి మండలం నాగారం గ్రామం వద్ద లారీ ఢీకొని అవిలయ్య(65) అనే వృద్ధుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు అదే గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం  ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement