అధికారులు విలువ ఇవ్వడం లేదు | Officials unhappy with TRS legislators | Sakshi
Sakshi News home page

అధికారులు విలువ ఇవ్వడం లేదు

Mar 24 2017 3:12 AM | Updated on Sep 5 2017 6:54 AM

అధికారులు విలువ ఇవ్వడం లేదు

అధికారులు విలువ ఇవ్వడం లేదు

రాష్ట్రంలో అధికారులు ఎవరూ ఎమ్మెల్యేలను గౌరవించడం లేదని, కనీసం ప్రొటోకాల్‌ పాటించడం లేదని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ఆవేదన వ్యక్తంచేశారు.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అధికారులు ఎవరూ ఎమ్మెల్యేలను గౌరవించడం లేదని, కనీసం ప్రొటోకాల్‌ పాటించడం లేదని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ, ఎమ్మెల్యేలకు కనీసం విలువ ఇవ్వక పోగా, ‘ఉద్యమంలో పనిచేసివచ్చారు, వీళ్లకేం తెలుసు’ అనే భావనలో అధి కారులు ఉన్నారని  పేర్కొన్నారు.  ఎన్నికలకు ఆరునెలల ముందు కాంగ్రెస్‌లో ఎవరూ మిగలరని, సీఎల్పీ నేత జానారెడ్డి కూడా టీఆర్‌ఎస్‌లోకి వస్తారని జోస్యం చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement