హైటెక్‌ కిచెన్‌ | Namrata Shirodkar Launch Modern Kitchen in Hyderabad | Sakshi
Sakshi News home page

హైటెక్‌ కిచెన్‌

Sep 7 2019 1:12 PM | Updated on Sep 7 2019 1:12 PM

Namrata Shirodkar Launch Modern Kitchen in Hyderabad - Sakshi

మోడ్రన్‌ కిచెన్‌ను ప్రారంభిస్తున్న నమ్రత

బంజారాహిల్స్‌: ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో అత్యాధునిక సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన మోడ్రన్‌ కిచెన్‌ను సినీ నటి నమ్రతా శిరోద్కర్‌ ఎఫ్‌ఎన్‌సీసీ అధ్యక్షుడు కెఎల్‌.నారాయణతో కలిసి ప్రారంభించారు. ఈ కిచెన్‌ను పూర్తి ఆధునిక సౌకర్యాలతో నిర్మించారు. ఇక్కడ సౌకర్యాలపై నమ్రతా శిరోద్కర్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎన్‌సీసీ ఉపాధ్యక్షుడు ముళ్లపూడి మోహన్, కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, కోశాధికారి తుమ్మల రంగారావు, జాయింట్‌ సెక్రటరీ హరిప్రసాద్, కమిటీ సభ్యులు కాజా సూర్యనారాయణ, శైలజ, సుష్మ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement