ఎంపీ అసదుద్దీన్కు నోటీసులు | mp asaduddin oyc got notices from banglore police | Sakshi
Sakshi News home page

ఎంపీ అసదుద్దీన్కు నోటీసులు

Feb 19 2015 6:58 PM | Updated on Aug 9 2018 5:00 PM

ఎంపీ అసదుద్దీన్కు నోటీసులు - Sakshi

ఎంపీ అసదుద్దీన్కు నోటీసులు

ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి బెంగళూరు పోలీసులు నోటీసులు పంపించారు.

ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి బెంగళూరు పోలీసులు నోటీసులు పంపించారు. ఈ ఫిబ్రవరి 21న బెంగళూరులో ఆయన నిర్వహించ తలపెట్టిన సభకు అనుమతి లేదంటూ వాటిల్లో పేర్కొన్నారు. అయితే, తనకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన పోలీసులకు అసదుద్దీన్ పూలబొకే ఇచ్చి పంపించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement