చెన్నూరులో మిషన్ కాకతీయ పనులు ప్రారంభం | Mission kaakatiya works started in chennur | Sakshi
Sakshi News home page

చెన్నూరులో మిషన్ కాకతీయ పనులు ప్రారంభం

Apr 12 2015 6:07 PM | Updated on Sep 3 2017 12:13 AM

మిషన్ కాకతీయ పథకం కింద ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మండలంలోని మల్లబోయినకుంట, శెలువగుంట చెరువుల్లో పూడికతీత పనులను మంత్రి హరీశ్‌రావు ఆదివారం సాయంత్రం ప్రారంభించారు.

చెన్నూరు:మిషన్ కాకతీయ పథకం కింద ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మండలంలోని మల్లబోయినకుంట, శెలువగుంట చెరువుల్లో పూడికతీత పనులను మంత్రి హరీశ్‌రావు ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగురామన్న, జిల్లా కలెక్టర్ జగన్‌మోహన్‌రావు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

కాగా, చెన్నూరులో బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు ఆదివారం మధ్యాహ్నం ఆవిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement