సీపీఐ కార్యకర్తల ఇళ్లపై దాడి

Miscreants Attack On CPI Activists Houses In Devarakonda - Sakshi

సాక్షి, నల్గొండ : దేవరకొండ మండలం పాత్లావత్‌ తండాలో బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీపీఐ కార్యకర్తల ఇల్లపై కొందరు దుండగులు దాడి చేసి ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని సీపీఐ నేతలు ఆరోపిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top