వేసవి సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనం | mid-day meals during summer holidays in telangana | Sakshi
Sakshi News home page

వేసవి సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనం

Apr 16 2016 7:48 PM | Updated on Aug 29 2018 7:54 PM

తెలంగాణ రాష్ట్రంలో వేసవి సెలవుల్లోనూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వేసవి సెలవుల్లోనూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. హైదరాబాద్లో శనివారం ఆయన మాట్లాడుతూ...ఒకటి నుంచి పదో తరగతి వరకు ఉన్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఇస్తున్నామన్నారు. దీనిపై ఈ నెల 18న కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు కడియం చెప్పారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా స్కూల్ విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement