నేటి ముఖ్యాంశాలు..

Major Events On 7th April - Sakshi

ఆంధ్రప్రదేశ్‌:
► ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 303కు చేరింది.
► రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆరుగురు డిశ్చార్జ్‌ అయ్యారు.

► గుజరాత్‌లో చిక్కుకున్న ఏపీ జాలర్ల సంక్షేమానికి చర్యలు 
► నేడు వేరావల్‌కు వెళ్లనున్న ప్రత్యేక బృందం

► నేటి నుంచి పసుపు కొనుగోళ్లు చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణ:
 తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 334కు చేరింది. 
► ఆస్పత్రుల్లో 289 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
► తెలంగాణలో ఇప్పటివరకు 11 మంది మృతి చెందగా, 33 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

జాతీయం:
 దేశంలో కరోనా కేసుల సంఖ్య 4,067గా నమోదైంది.
► ఇప్పటి వరకు కరోనా నుంచి 291 మంది బాధితులు కోలుకున్నారు

ప్రపంచం:
 ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 13 లక్షలు దాటింది. 
► ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 74వేలకు చేరింది.
► ఇప్పటివరకు 2,78,330 లక్షల మంది బాధితులు కోలుకున్నారు.
► అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3.60 లక్షలు దాటింది. 
► అమెరికాలో ఇప్పటివరకు కరోనాతో 10,859 మంది మృతి చెందారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top