సోమవారం జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా పడింది.
సాక్షి, హైదరాబాద్: సోమవారం జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా పడింది. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందున సమావేశాలను వాయిదా వేయాలన్న తెలంగాణ వినతికి స్పందించి బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కాగా, ఈ నెలాఖరున భేటీ జరిగే అవకాశాలున్నాయి.