కేజీ టు పీజీని అమలుచేస్తాం: కడియం | kg to pg will apply in telangana, says kadiam sreehari | Sakshi
Sakshi News home page

కేజీ టు పీజీని అమలుచేస్తాం: కడియం

Oct 25 2016 7:38 PM | Updated on Aug 15 2018 7:59 PM

కేజీ టు పీజీని అమలుచేస్తాం: కడియం - Sakshi

కేజీ టు పీజీని అమలుచేస్తాం: కడియం

కేజీ టు పీజీని అమలు చేస్తామని తెలంగాణ విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరి అన్నారు.

న్యూఢిల్లీ: కేజీ టు పీజీని అమలు చేస్తామని తెలంగాణ విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరి అన్నారు. అందులో భాగంగానే ఐదో తరగతి నుంచి 12వ తరగతి వరకు రెసిడెన్షియల్ స్కూల్స్ పెడుతున్నట్లు చెప్పారు. దశలవారీగా ఈ సంఖ్యను మరింత పెంచుతామన్నారు. విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఎడ్యూకేషన్ సెస్ ను పెంచాలని, త్వరలో అన్ని పాఠశాలల్లో వంద శాతం బయోమెట్రిక్ విధానం తీసుకోస్తామని కడియం శ్రీహరి తెలిపారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement