సాయం కోరుతూ మోదీకి కేసీఆర్ లేఖ | kcr urges funds from ceter for krishna pushkaralu | Sakshi
Sakshi News home page

సాయం కోరుతూ మోదీకి కేసీఆర్ లేఖ

Published Fri, May 20 2016 5:48 PM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

సాయం కోరుతూ మోదీకి కేసీఆర్ లేఖ - Sakshi

సాయం కోరుతూ మోదీకి కేసీఆర్ లేఖ

తెలంగాణలో తొలిసారి జరగనున్న కృష్ణాపుష్కరాలను ఘనంగా నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

హైదరాబాద్: తెలంగాణలో తొలిసారి కృష్ణాపుష్కరాలను ఘనంగా నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా కృష్ణా పుష్కరాల నిర్వహణకు ఆర్థిక సాయం కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ శుక్రవారం లేఖ రాశారు. రూ. 601 కోట్ల ఆర్థిక సాయం కోరుతూ ప్రధానికి లేఖ రాశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement